డిప్యూటీ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు: సీపీ

67பார்த்தது
డిప్యూటీ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు: సీపీ
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలలో పర్యటించనున్న దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రామగుండంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పెద్దపల్లి డీసీపీ చేతనతో కలసి పరిశీలించారు. హెలిప్యాడ్ గ్రౌండ్, రామగుండం, గోదావరిఖనిలో శంకుస్థాపన చేసే స్థలాలు, సభ వేదికను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி