ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

72பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రాజెక్టు సామ్యర్థం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీరును పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే అంతర్గాం మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி