ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

83பார்த்தது
ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్ లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు నిండుకుండలా మారిందని, ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி