పేదల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

84பார்த்தது
పేదల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే ధ్యేయమని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అన్నారు. ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరాడు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2. 50 లక్షల ఎల్ఓసీ చెక్కును బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி