సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

75பார்த்தது
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
ఓదెల మండలం పొత్కపల్లి నుండి కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల ఆదివారం ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, అంబాల కొమురయ్య, ఎంపిటిసి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி