రాష్ట్ర అథ్లెటిక్ పోటీలకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు

61பார்த்தது
రాష్ట్ర అథ్లెటిక్ పోటీలకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
పెద్దపల్లి పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల చెందిన ముక్కెర సమిత (రాష్ట్ర పతక విజేత, జాతీయ క్రీడాకారిణి), ముక్కెర సందీప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం పెద్దపల్లిలోని పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి సురేందర్ కుమార్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సురేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.

தொடர்புடைய செய்தி