గణనాధుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే

62பார்த்தது
గణనాధుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే
గణనాధుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు మండపాల్లో గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షములు నియోజకవర్గ ప్రజందరిపై ఉండాలని కోరుకున్నారు. మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండపాల నిర్వాహకులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி