నిమజ్జన వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే

68பார்த்தது
నిమజ్జన వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన వేడుకలను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం సాయంత్రం మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி