మాజీ ఎమ్మెల్యే పరామర్శ

56பார்த்தது
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
మంథని పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో జంబోజు రాజయ్య ఇటీవల మరణించగా, శనివారం వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ సత్యనారాయణ, తగరం శంకర్ లాల్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி