పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

76பார்த்தது
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు
మానకొండూర్ మండలం మద్దికుంట, పోచంపల్లి గ్రామాలలో గురువారం అంగన్వాడి కేంద్రాలలోలు పోషణ మాసం కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో రసాయనిక ఎరువుల వినియోగంతో పండించిన పంటల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పోషణమాసంలో ఆహారపు అలవాట్లను గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన పెంచాలని సూచించారు.

தொடர்புடைய செய்தி