వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం హర్షనీయం: ఎమ్మార్పీఎస్

82பார்த்தது
శంకరపట్నం మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో వర్గీకరణ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు కేకు కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி