పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

73பார்த்தது
పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
మెట్ పల్లి పట్టణంలో శనివారం 500 మట్టి గణపతులను పర్యావరణాన్ని కాపాడాలని మురళి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ అనుకూల వినాయకులు అని పిలువబడే మట్టి గణపతులు సహజమైన మట్టితో తయారుచేసి అవి జీవ అధోకరణం చెందుతాయని, నీటిలో కరిగి కాలుష్యాన్ని తగ్గిస్తాయని, పర్యావరణ అనుకూలత, సాంప్రదాయ పద్ధతులు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో సహాయపడుతుందని తెలిపినారు.

தொடர்புடைய செய்தி