తిరుమల పవిత్రతను కాపాడాలని ప్లకార్డుల ప్రదర్శన

66பார்த்தது
తిరుమల పవిత్రతను కాపాడాలని ప్లకార్డుల ప్రదర్శన
తిరుమల పవిత్రతను కాపాడాలని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శనివారం మెట్ పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో ప్లకార్డుల ప్రదర్శన , పోస్ట్ కారు ఉద్యమం చేపట్టారు. ఇటీవల కాలంలో తిరుమల లో పంపిణీ చేసే లడ్డు ప్రసాదం లో జంతువుల కళాబరాలతో తయారైన నెయ్యితో లడ్డును తయారు చేస్తున్నట్టు తెలిసింది. దీన్ని తిరుమల పవిత్ర తని కాపాడాలని కాపాడాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి కోరారు.

தொடர்புடைய செய்தி