రైతుల ఊపిరి తీస్తున్న ప్రభుత్వం

85பார்த்தது
రైతుల ఊపిరి తీస్తున్న ప్రభుత్వం
రైతులకు ఊపిరి పోయాల్సిన ప్రభుత్వం ఊపిరి తీస్తుందని జగిత్యాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత ఆరోపించారు. రుణమాఫీ జరుగక ఆత్మహత్యకు పాల్పడిన కథలాపూర్ మండల భూషణ్ రావుపేట గ్రామానికి చెందిన రైతు సాగర్ రెడ్డిని బుధవారం జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం ప్రియాంక ప్రవీణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி