రోళ్లవాగు ప్రాజెక్ట్ ను పరిశీలించిన కలెక్టర్

67பார்த்தது
రోళ్లవాగు ప్రాజెక్ట్ ను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలో 136. 81 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్ట్ ను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు వివరాలను, నిర్మాణ పనులను, ప్రాజెక్ట్ సామార్ధ్యత ను 0. 250 నుండి 0. 949 టిఎంసి పెంచడం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, నీటిపారుదల శాఖ డీఇఇ చక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி