కువైట్‌లో జగిత్యాల వాసి మృతి

50பார்த்தது
కువైట్‌లో జగిత్యాల వాసి మృతి
జగిత్యాల పట్టణంలోని కటికెవాడకి చెందిన కొత్త కొండ సాయి కృష్ణ గౌడ్ (37) జీవన్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. 2 రోజుల క్రితం డ్యూటీ చేసుకొని రూంకి వచ్చి నిద్రిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని బుధవారం జగిత్యాలకు తీసుకొచ్చారు. మృతునికి భార్య, కొడుకు (8), పాప (6 ) ఉన్నారు. భార్య పిల్లల రోదన చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.

தொடர்புடைய செய்தி