ప్రజావాణిలో 56 దరఖాస్తులు

68பார்த்தது
ప్రజావాణిలో 56 దరఖాస్తులు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి తో కలసి స్వీకరించినట్టు కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంతరావు, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி