కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

1039பார்த்தது
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుదవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, వివిధ అంశాలపై సుదీర్ఘంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు.

தொடர்புடைய செய்தி