కరీంనగర్ కు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు

54பார்த்தது
కరీంనగర్ కు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు
కరీంనగర్-2 డిపోకు ఆదివారం ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా చరిత్రలో నిలవనుంది. ఈ డిపోకు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, 33 సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా
ఉన్నాయి. డిపోలో ఇప్పటికే 11కేవీ విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు.

தொடர்புடைய செய்தி