ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

52பார்த்தது
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లాకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విప్ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி