మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రికి ప్రభుత్వ విప్ నివాళి

63பார்த்தது
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రికి ప్రభుత్వ విప్ నివాళి
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి మృతి చెందిగా ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి వారి అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி