సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

51பார்த்தது
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను అరికట్టి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘంలో మెగా వైద్య, వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி