మల్యాల: ఒకే సంవత్సరంలో రెండు ఉపాధ్యాయ కొలువులు

71பார்த்தது
మల్యాల: ఒకే సంవత్సరంలో రెండు ఉపాధ్యాయ కొలువులు
మల్యాల మండల కేంద్రానికి చెందిన గుడిసె లక్ష్మణ్ గంగా లక్ష్మిల చిన్న కూతురు సౌజన్య ఒకే సంవత్సరంలో రెండు ఉపాధ్యాయ కొలువులు సాధించింది. గత మార్చిలో వెలువడిన గురుకుల ఫలితాలలో టీజీటీ బయోసైన్స్ లో ఉద్యోగం సాధించింది. తాజాగా వెలువడిన డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించింది. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చిన సౌజన్యకు బుధవారం పలువురు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி