కొండగట్టులో తగ్గిన భక్తుల రద్దీ

53பார்த்தது
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం అయినప్పటికీ స్వామి దర్శనానికి తక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివస్తున్నారు. అయితే శ్రావణమాసం ముగియడంతో పాటు. వర్షం కారణంగా కొండగట్టుకు భక్తల రాక తగ్గినట్లు స్థానికులు తెలిపారు. ఈ రోజు అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

தொடர்புடைய செய்தி