వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న ఎమ్మెల్యే

78பார்த்தது
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న ఎమ్మెల్యే
మహిళా సంఘాల ద్వారా నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి మండలంలో బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభిస్తారని ఏపీఎం నర్మద తెలిపారు. కాట్నపల్లి, గుమలాపూర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొంటారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி