బోయినపల్లి: మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

73பார்த்தது
బోయినపల్లి: మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం
బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సాధారణ సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. సమావేశం నందు పలు అభివృద్ధి పనుల తీర్మానం ఆమోదించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండీ బాబు, గుడి రాజశేఖర్ రెడ్డి, బాలాగోని వెంకటేష్, మెరుపుల మహేష్, గంగిపెల్లి లచయ్య, నిరటి ప్రదీప్ కుమార్, అద్దంకి రమేష్, రోమల అజయ్, కార్యదర్శి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி