రైతుల పంటరుణ మాఫీ అందరికీ వర్తించేలా చేయాలని తీర్మానం

79பார்த்தது
రైతుల పంటరుణ మాఫీ అందరికీ వర్తించేలా చేయాలని తీర్మానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ అందరికీ వర్తించేటట్లు చేయాలని తీర్మాణించినట్లు, ఎల్లారెడ్డి సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు తెలిపారు. సోమవారం సొసైటి కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం జరిగింది. చైర్మన్ మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పంట రుణమాఫీని డిసెంబర్9, 2023వరకు తీసుకున్న వారి జాబితాను సిద్దం చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி