ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

82பார்த்தது
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. విద్య, వైద్య, బిసి, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 127 ఫిర్యాదులు అందాయన్నారు.

தொடர்புடைய செய்தி