వ్యవసాయ పొలాల వద్ద రైతులు ట్రాన్స్ఫార్మర్ ముట్టోద్దు: డీఈ

54பார்த்தது
వ్యవసాయ పొలాల వద్ద రైతులు ట్రాన్స్ఫార్మర్ ముట్టోద్దు: డీఈ
పంట పొలాలవద్ద రైతులు ట్రాన్స్ఫార్మర్ ముట్టోద్దని విద్యుత్ డీఈ విజయసారథి అన్నారు. బుధవారం రైతుల పంటపొలాల వద్దవిద్యుత్ సమస్యల పరిష్కారం కోసం, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ కామారెడ్డి వారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఈ విజయసారథి, ట్రాన్స్కో ఏఈ సత్యనారాయణగౌడ్, విద్యుత్ సిబ్బందితో కలిసి, విద్యుత్ శాఖ-రైతు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు సిబ్బంది చేస్తారన్నారు.

தொடர்புடைய செய்தி