వినాయక నిమజ్జనంలో అపశృతి

63பார்த்தது
వినాయక నిమజ్జనంలో అపశృతి
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ సోమవారం తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ పటేల్ చెరువులో ఎస్సీ కాలానికి చెందిన బుజ్జిగారి రాకేష్ (25) వినాయకుని నిమజ్జనం అనంతరం తోటి స్నేహితులతో ఈతకు వెళ్లి లోతు ఎక్కువ ఉండటంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி