కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

61பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
పిట్లం మండలం ఖంభాపూర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు మద్దతుగా జిల్లా వీరశైవ లింగాయత్ కార్యదర్శి మల్లప్ప పటేల్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సురేష్ శెట్కార్ 2009లో నటి సీఎం స్వర్గీయ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి వీర శైవలింగాయత్ లను బిసిడి లోకి తీసుకు వచ్చారని, లింగాయత్ లను బీసీలోకి తీసుకు రావడం వల్ల ఎంతో మంది రాజకీయంగా,
విద్యాపరంగా లబ్ధి పొందారన్నారు.

தொடர்புடைய செய்தி