బదిలీ అయిన ప్రభుత్వ న్యాయవాదికి బార్ అసోసియేషన్ వీడ్కోలు

68பார்த்தது
బదిలీ అయిన ప్రభుత్వ న్యాయవాదికి బార్ అసోసియేషన్ వీడ్కోలు
ఎల్లారెడ్డి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో 9ఏళ్లపాటు విధులు నిర్వహించిన ప్రభుత్వ న్యాయవాది వీరయ్య ఖమ్మం బదిలీ అయ్యారు. బదిలీ పై వెళ్తున్న పీపీని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నవీద్, న్యాయవాదులు సాయిప్రకాశ్ దేశ పాండే, నామ శ్రీనివాస్, నామ శ్రీకాంత్, పద్మ పండరీ, గోపాల్ రావు, సతీష్ కుమార్, నాగం సాయిబాబా శుక్రవారం సత్కరించి వీడ్కోలు పలికారు. 9ఏళ్ళు ఆయనతో కలిసి పని చేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி