మోటర్ బైక్ ఢీకొని వృద్ధుని మృతి

2997பார்த்தது
మోటర్ బైక్ ఢీకొని వృద్ధుని మృతి
తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ఉదయం తాడ్వాయి మండల్ పరిషత్ కార్యాలయం వద్ద కామారెడ్డి- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని బైకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మోతే గ్రామానికి చెందిన అగ్గు సాయన్నగా గుర్తించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி