పోచారం ప్రాజెక్టు లోకి మళ్ళీ ఇన్ ఫ్లో

74பார்த்தது
ఎల్లారెడ్డి సెగ్మెంట్ కామారెడ్డి-మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టులోకి లింగంపేట్ పెద్ద వాగు ద్వారా గురువారం ఉదయం నుండి ఇన్ ఫ్లో మొదలయింది. ఎగువభాగంలో కురుస్తున్నవర్షాలకు ప్రాజెక్టు లోకి 432 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 21అడుగులు కాగా, 21అడుగులు రిజర్వాయర్ లో ఉండగా 391 క్యూసెక్కుల నీరు కట్టపై నుండి పొంగిపొర్లుతూ మంజీర నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది.

தொடர்புடைய செய்தி