బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

70பார்த்தது
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు, కొత్తగా వచ్చిన టీచర్ల స్వాగత కార్యక్రమం దోమకొండ బాలికల హైస్కూల్ లి శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గజెట్డ్ హెడ్మాస్టర్ శరత్ కుమార్ వహించారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ప్రమీల, శారద, మమత, ఉమాదేవిలకు వీడ్కోలు నిర్వహించగా, కొత్తగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు వసంత, వినోద, వెంకటేశ్వరశర్మ, పద్మ, ఉదయ, సురేఖ, మస్రత్ పర్వీన్ లకు స్వాగత సత్కారం చేశారు.

தொடர்புடைய செய்தி