ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం: జిల్లా కలెక్టర్

68பார்த்தது
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం: జిల్లా కలెక్టర్
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ట్రాన్స్ జెండర్లు సంపూర్ణంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడుతూ, ఓటు వేయడానికి వెళితే అందరు తమరిని చులకనగా చూస్తారన్నా అపోహ విడనాడి, ఓటు ప్రాముఖ్యతను తెలుసుకొని ధైర్యంగా ఓటు వేయాలని అన్నారు. ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி