ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయాలి

542பார்த்தது
ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలం తుక్కోజివాడి, పద్మాజివాడ గ్రామ ఉపాధి హామీ కూలీలకు గురువారం ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி