వర్షపు నీటితో గుంతలు ఏర్పడిన పట్టించుకోని అధికారులు

64பார்த்தது
వర్షపు నీటితో గుంతలు ఏర్పడిన పట్టించుకోని అధికారులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిన్న వర్షం కురిసిన కనిపించని వర్షపు నీటితో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో మనిషి దిగేంత లోతు ఏర్పడిన అధికారులు పట్టించుకోవడంలేదు. కావున పట్టణ ప్రాంత ప్రజలు ఇకనైనా అలాంటి గుంతలు పూడ్చివేయాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you