
నిజామాబాద్: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. వారికి రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.33 కోట్ల రుణమాఫీ అనుమతులు మంజూరు చేసింది. తాజాగా చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు అయ్యాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.