సభ్యత్వ నమోదు చేపట్టిన టీఎన్జీవోస్ సంఘ సభ్యులు

68பார்த்தது
సభ్యత్వ నమోదు చేపట్టిన టీఎన్జీవోస్ సంఘ సభ్యులు
బాన్సువాడ టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఆర్డిఓ రమేష్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఐక్యమత్యంగా ఉండేందుకే టీఎన్జీవో సంఘం ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ అధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి అనిల్, కోశాధికారి తూల శ్రీనివాస్, ఆర్డిఓ తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி