నిమజ్జన రూట్ పరిశీలించిన డివిజన్ అధికారులు

73பார்த்தது
నిమజ్జన రూట్ పరిశీలించిన డివిజన్ అధికారులు
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ తో కలిసి పట్టణ సీఐ మున్నూరు కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ నెల 17, 18 తేదీలలో రాత్రి పూట జరిగే నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం జరిగే రూట్ ను కల్కి చేరువువద్ద క్రేన్, జేసీబీ, లైటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విద్యుత్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி