గురువులను సత్కరించిన విద్యార్థులు

73பார்த்தது
గురువులను సత్కరించిన విద్యార్థులు
బాన్సువాడ పట్టణంలోని కోన బాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం విశ్రాంత ఉపాధ్యాయులు పిచ్చుక హన్మాండ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాములు, పురుషోత్తం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி