సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా గుర్తించాలి

84பார்த்தது
సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా గుర్తించాలి
బాన్సువాడ పట్టణంలో సోమవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఉమ్మడి నిజమాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 17ను తెలంగాణ విద్రోహ దినంగా ప్రకటించాలన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఏడున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రజలు పోరాడి విజయభావుట ఎగురవేశారని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி