రుద్రూర్ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత

66பார்த்தது
రుద్రూర్ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకటేశంకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీం వర్కర్లు డిమాండ్స్ డే నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி