మట్టి గణపతులు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

71பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర ఆలయం, పెద్ద హనుమాన్ ఆలయ ఆవరణలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మోచి గణేష్, చాకలి సాయిలు, రమేష్ యాదవ్, శివ సూరి, మౌల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி