కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన మైనార్టీలు

76பார்த்தது
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన మైనార్టీలు
నస్రుల్లాబాద్ మండలంలోని బసవాయిపల్లి గ్రామానికి చెందిన మైనార్టీలు మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శన్ను, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி