ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

78பார்த்தது
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారా గౌడ్, గ్రామ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, మాజీ ఎంపిటిసి నారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி