ఇస్లాంపూర్ లో పర్యటించిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే

75பார்த்தது
ఇస్లాంపూర్ లో పర్యటించిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ఇస్లాంపుర లో బుధవారం మాజి స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు ఎజాజ్, బాబా, హకీం, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி