నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించిన డిఎస్పి

79பார்த்தது
నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించిన డిఎస్పి
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను బుధవారం డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, నిమజ్జనం చేసేటప్పుడు గణేష్ మండలి నిర్వాహకుల సభ్యులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி