పంచాయతీ కార్మికులను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

566பார்த்தது
పంచాయతీ కార్మికులను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు
వర్ని మండలంలోని కూనిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మేడే సందర్భంగా పంచాయతీ కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ శశికళ కాంతారావు, రాంచందర్ రెడ్డి, అరుణ్ రెడ్డి, గోవూరి అనిల్, నారా గౌడ్, గిరి సాయిలు, లక్ష్మణ్, శంకర్, బాలు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி